Saturday, 19 September 2026 09:10:36 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

త్రాగునీటిలో పురుగులు వస్తున్నాయానే ఆరోపణలు అసత్యం

Date : 11 March 2026 05:00 PM Views : 102

DNB News - తెలంగాణ / : కొత్తగూడెం పట్టణంలోని 50వ డివిజన్‌లో త్రాగునీటిలో పురుగులు వస్తున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని 50వ డివిజన్ కార్పొరేటర్ దాసరి శ్రీను స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందిస్తూ వివరణ ఇచ్చారు. ఈ విషయంపై కొంతమంది వ్యక్తులు సీపీఐ నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. వాస్తవాలు ఏమిటో తెలుసుకోవాలంటే సంబంధిత వ్యక్తులు ఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని సూచించారు. సింగరేణి పైప్‌లైన్‌లో మరమ్మతులు జరగాలంటే ముందుగా సింగరేణి సంస్థ యాజమాన్యంతో చర్చించి పనులు చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఆ ప్రక్రియ గురించి తెలియని వారు నిరాధార ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్‌పై అనవసరంగా బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని కార్పొరేటర్ దాసరి శ్రీను తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :