Saturday, 19 September 2026 09:11:05 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

రాష్ట్ర పెన్షనర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇల్లందు మండలంలో నిరసన దినోత్సవం జరిపి ఇల్లందు తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.

Date : 26 March 2026 04:42 PM Views : 95

DNB News - తెలంగాణ / : రాష్ట్ర పెన్షనర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇల్లందు మండలంలో నిరసన దినోత్సవం జరిపి ఇల్లందు తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్ లకు నష్టం వాటిల్ల జేసే పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ ను ఉపసంహారించాలని కోరుతూ, పెన్షన్ దారులందరికి ఆరోగ్య కార్డులు ఉచితంగా పంపిణీ చేయాలనీ, బకాయి పడ్డ DA లను వెంటనే విడుదల చేయాలనీ, PRC రిపోర్ట్ ను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలనీ కోరుతూ స్థానిక పెన్షన్ భవన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ గారి ద్వారా ప్రధాన మంత్రి గారికి వినతిపత్రం పంపించడం జరిగింది. మండల అధ్యక్షులు శ్రీ D స్వామిదాస్ గారు ఈ యాక్ట్ ను అమలు చేయడం వలన పెన్షన్ దారులకు జరిగే నష్టాలను వివరించారు ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి శ్రీ MM చారి గారు, ఆర్థిక కార్యదర్శి Ch రమేష్, కార్యదర్శులు రాంబాబు, ముత్తయ్య, రామ్మూర్తి, లక్ష్మయ్య, కృష్ణప్రసాద్, రాజయ్య, భావనారాయణ, విజయకుమార్, సుధాకర్, రాజమణి,లక్ష్మి, రాధ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: