Sunday, 20 September 2026 07:19:20 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక ఉత్తర్వులను 2026,

Date : 24 January 2026 11:16 AM Views : 122

DNB News - తెలంగాణ / : విద్యా హక్కు చట్టం -2009 అమలు పై తీసుకున్న చర్యలను మార్చి 31లోగా నివేదిక రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు సమర్పించాలి... మరోమారు సుప్రీంకోర్టు ఉత్తర్వులు.. మన దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) విద్యార్థుల భవిష్యత్తు గురించి, సమానత్వం గురించి ఒక అద్భుతమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పు యొక్క సారాంశం ఏమిటంటే: 1. ఒకే బెంచ్ - ఒకే చదువు కోర్టు ఏమందంటే.. ఒక రిక్షా కార్మికుడి బిడ్డ, ఒక కోటీశ్వరుడి బిడ్డ, చివరకు ఒక న్యాయమూర్తి బిడ్డ కూడా ఒకే తరగతి గదిలో, ఒకే బెంచ్‌పై కూర్చుని చదువుకోవాలి. అప్పుడే పిల్లల మధ్య తారతమ్యాలు తొలగిపోతాయి. 2. 25% ఉచిత సీట్ల అమలు తప్పనిసరి 'విద్యా హక్కు చట్టం' ఆర్టిఈ ప్రకారం.. ప్రైవేట్ పాఠశాలల్లో పేద పిల్లల కోసం కేటాయించిన 25 శాతం ఉచిత సీట్లను కచ్చితంగా అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఇది కేవలం దయతో ఇచ్చేది కాదు, అది పిల్లల రాజ్యాంగబద్ధమైన హక్కు అని స్పష్టం చేసింది. 3. మనసుల మధ్య గోడలు ఉండకూడదుపిల్లల మధ్య కులం, మతం లేదా డబ్బు ఆధారంగా గోడలు కట్టకూడదు. చిన్నతనం నుంచే అందరూ కలిసి చదువుకోవ

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :