Thursday, 23 April 2026 04:09:06 PM
# సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ

Date : 22 April 2026 11:32 AM Views : 17

DNB News - తెలంగాణ / : ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్‌లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ మరియు బిర్లా ఓపెన్ మైండ్స్ విద్యార్థులు ఎంతో ఉత్సాహం, క్రమశిక్షణతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి ఛైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి డైరెక్టర్ దాసరి మమత రెడ్డి విద్యార్థులను అభినందించి, మార్షల్ ఆర్ట్స్‌లో మరింత ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు. విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కరాటే మరియు తైక్వాండోలో తదుపరి బెల్ట్ స్థాయికి పదోన్నతి పొందారు. విద్యార్థులకు ప్రిన్సిపాల్ మరియు ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ శ్రీ కె. వసంత్ కుమార్ బ్లాక్ బెల్ట్ 8వ డాన్ చేతుల మీదుగా బెల్ట్లు మరియు సర్టిఫికెట్లు అందచేసి గౌరవించారు.ఛైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కరాటే పిల్లల్లో శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మానసిక క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇది జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అని వివరించారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఏకాగ్రతను పెంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. మా విద్యార్థుల విజయంపై మేము గర్విస్తున్నాము అని తెలిపారు. చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ శ్రీ కె. వసంత్ కుమార్ మాట్లాడుతూ,కరాటే అనేది ఒక జీవన విధానం. ఇది స్వీయరక్షణ, గౌరవం మరియు పట్టుదలను నేర్పుతుంది. నిరంతర సాధనతో పిల్లలు శారీరకంగా మరియు మానసికంగా బలంగా మారుతారు.అనిఅన్నారు ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ విజయవంతంగా ముగిసింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :