Sunday, 02 August 2026 09:08:52 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ

Date : 22 April 2026 11:32 AM Views : 66

DNB News - తెలంగాణ / : ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్‌లో ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్ మరియు బిర్లా ఓపెన్ మైండ్స్ విద్యార్థులు ఎంతో ఉత్సాహం, క్రమశిక్షణతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రినిటీ విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి ఛైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి డైరెక్టర్ దాసరి మమత రెడ్డి విద్యార్థులను అభినందించి, మార్షల్ ఆర్ట్స్‌లో మరింత ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు. విజయవంతంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కరాటే మరియు తైక్వాండోలో తదుపరి బెల్ట్ స్థాయికి పదోన్నతి పొందారు. విద్యార్థులకు ప్రిన్సిపాల్ మరియు ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ శ్రీ కె. వసంత్ కుమార్ బ్లాక్ బెల్ట్ 8వ డాన్ చేతుల మీదుగా బెల్ట్లు మరియు సర్టిఫికెట్లు అందచేసి గౌరవించారు.ఛైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కరాటే పిల్లల్లో శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మానసిక క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఇది జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అని వివరించారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఏకాగ్రతను పెంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తుంది. మా విద్యార్థుల విజయంపై మేము గర్విస్తున్నాము అని తెలిపారు. చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ శ్రీ కె. వసంత్ కుమార్ మాట్లాడుతూ,కరాటే అనేది ఒక జీవన విధానం. ఇది స్వీయరక్షణ, గౌరవం మరియు పట్టుదలను నేర్పుతుంది. నిరంతర సాధనతో పిల్లలు శారీరకంగా మరియు మానసికంగా బలంగా మారుతారు.అనిఅన్నారు ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రదర్శిస్తూ విజయవంతంగా ముగిసింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :