DNB News - తెలంగాణ / : తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇళ్లకు పరిమితమవుతున్న ప్రజలు మహబూబ్నగర్లో అత్యధికంగా 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఖమ్మంలో 39.4 డిగ్రీలు, భద్రాచలంలో 39.2 డిగ్రీలు నమోదు హకీంపేటలో 37.8, ఆదిలాబాద్లో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత రామగుండం, నిజామాబాద్లో 38 డిగ్రీలు నమోదు నల్గొండ, హైదరాబాద్లో 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత మెదక్లో 37.3, హన్మకొండలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత
Admin
DNB News