Thursday, 23 April 2026 04:07:55 PM
# సూర్యాపేట్ జిల్లా నడిగూడెం మండలం కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న - బొల్లం మల్లయ్య యాదవ్ # శ్రీ భగీరథ మహర్షి ఆశయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం... జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి # శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఆదర్శంగా ఖమ్మం నిలిచేలా చర్యలు # కోదాడ ఆర్టీసీ డిపో వద్ద తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలపడం జరిగింది. # శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. # తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మునగాల మండలం నాయకులు గోగుల లక్ష్మణ్ వడ్డెర చైతన్య యాత్ర # నషా ముక్త్ భారత్ అవగాహన వాకథాన్‌లో కలెక్టర్, ఎస్పీ పాల్గొనడం... # జస్టిస్ పిసీ ఘోష్ కమిషన్ పై హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది # ఉపాధి హామీ చట్టం కూలీలకు వరం లాంటిది జి రాంజీ పథకం కూలీలకు వ్యతిరేకమైనది జి రామ్ జి రద్దుకై ఉద్యమిద్దాం ములకలపల్లి రాములు పిలుపు # జగన్నాధపురం గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం.. # విజయలక్ష్మి సమేత కనకదుర్గా దేవాలయం వావిలాలపల్లి, కరీంనగర్ సధ్వజ పరివార స్థిర ప్రతిష్టా మహోత్సవం # ​లైసెన్స్ లేకుండా టీవీఎస్ ఎక్స్‌ఎల్ నడిపితే చర్యలు: 140 వాహనాల సీజ్ - ట్రాఫిక్ ఏసీపీ యాదగిరిస్వామి # ఖమ్మం జిల్లా పేదప్రజలకు అండగా శ్రీచక్ర హాస్పిటల్. # డ్రాయింగ్ బుక్స్, స్కెచ్ పెన్నులు , కుక్కర్ ను అందించిన కార్పొరేటర్ మాసం గణేష్ # నగరంలోని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.-తుమ్మల నాగేశ్వరరావు # ఆదోని మేక వంక ఆక్రమణలపై ఆగ్రహం – సిమెంట్ కాలువ తొలగించాలంటూ నూర్ అహ్మద్ డిమాండ్... # పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం..

శ్రీ రామానుజాచార్యుల 1009 జయంతి సందర్భంగా. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Date : 23 April 2026 02:17 PM Views : 10

DNB News - తెలంగాణ / : మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామం లో ఉన్న శ్రీ కోదండరామ స్వామి దేవాలయం లో ఉన్న శ్రీ రామానుజాచార్యుల. స్వయంభు.విగ్రహానికి. తదుపరి. ఉత్సవ విగ్రహానికి. దేవాలయం లో. బొడ్డు మండపం. పై ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ముడుంబై శేషాచార్యులు ఆధ్వర్యంలో. స్వామి వారికి. ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో. గ్రామ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ పాల్గొని. ప్రత్యేక పూజలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. తదుపరి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ. తమ ఇంటి వేమూరి వారి వంశ కుల దైవం అయిన. శ్రీ రామానుజాచార్యుల స్వామి వారి విగ్రహానికి నిత్యం పూజలు నిర్వహించడం. అలాగే వారి. 1009 వ జయంతి సందర్భంగా వారికి. పూజలు అభిషేకాలు నిర్వహించే. అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని. అలాగే. రామానుజాచార్యుల స్వామి వారు వేదానికి సరైన అర్థం చెప్పి. విశిష్టద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానీయుడని గొప్ప వైష్ణవ తత్వవేత్త సంఘసంస్కర్త అని ఆయన భక్తి మార్గం కుల రహిత సమాజం మరియు ఈశ్వర ప్రవర్తి కోసం జీవితాంతం కృషి చేశారని సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అమోఘమని కర్తవ్య దీక్ష లో ఆయన అనుసరించిన పద్ధతి. నేటి సమాజానికి యువతకు. ఆదర్శమని ప్రతి ఒక్కరు. రామానుజాచార్యుల సిద్ధాంతాలను పాటించాలని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ముడుంబై శేషాచార్యులు. శ్రీ ముడుంబై. లవకుశ చార్యులు. వీరబోయిన వినోద్. బారి లక్ష్మయ్య వీరబోయిన వెంకన్న కోండ్రు గోపినాథ్ గంగూరి సంతోష్ కుమార్. కనపర్తి శ్రీనివాసరావు. తదితర గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :