Friday, 18 September 2026 08:10:06 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

*104 మంది సైబర్ క్రిమినల్స్ అరెస్ట్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ విజయాన్ని సాధించారు .*

Date : 24 February 2026 03:04 PM Views : 105

DNB News - తెలంగాణ / : ‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో విస్తరించిన ప్రత్యేక ఆపరేషన్‌లో మొత్తం 104 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు. Hyderabad Cyber Crime Police ఆధ్వర్యంలో 32 ప్రత్యేక బృందాలు పది రోజుల పాటు వివిధ రాష్ట్రాల్లో సమన్వయంతో దాడులు నిర్వహించాయి. బ్యాంకింగ్ మోసాలు, ఫేక్ కాల్స్, OTP ఫ్రాడ్స్, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్స్ వంటి కేసుల్లో పాల్గొన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కొంతమంది బ్యాంక్ అధికారులూ ఉండటం కలకలం రేపుతోంది. పోలీసులు నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్ లేదా లింకులపై స్పందించకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :