Friday, 17 April 2026 05:03:01 PM
# ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ

బాల్యంలో చదివే జీవితానికి వెలుగు చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడి, ఇష్టంగా చదవాలి మునగాల సీ.ఐ. డి రామకృష్ణారెడ్డి

Date : 27 March 2026 11:03 AM Views : 24

DNB News - తెలంగాణ / : మునగాల:ప్రతివిద్యార్థి బాల్యంలో చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడి చదువుకుంటేనే జీవితంలో సుఖ సంతోషంతో జీవించవచ్చు అని సీఐ రామకృష్ణారెడ్డి అన్నారు, గురువారం స్థానిక తెలంగాణ మోడల్ స్కూల్ మునగాల నందు బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం బాలల హక్కుల రక్షణకు అనేక చట్టాలు తెచ్చిందని వీటి ద్వారా బాల్య వివాహాల నివారణ, అనాధ బాలలను గుర్తించి పునరావాసం కల్పించడం,బాలలపై లైంగిక వేధింపులు అరికట్టడం, మాదకద్రవ్యాలు మత్తుపదార్థాలు బారిన పడకుండా కాపాడడం, మొదలగునవి ఈచట్టాల ద్వారా చేయవచ్చు అని,అందుకు చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు, అదేవిధంగా నేటి విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలవుతున్నారనిఫలితంగా బంగారు భవిష్యత్తు ప్రశ్నార్ధకమవుతుందన్నారు, కాబట్టి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి, కష్టపడి చదివి ప్రతి ఒక్కరూ ఉన్నత ర్యాంకులు సాధించేందుకు కృషి చేయాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ బూర సైదయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా బాలల హక్కుల సంరక్షణ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, పాఠశాలఅధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :