DNB News - తెలంగాణ / : కాళేశ్వరం ప్రాజెక్ట్ మిద గోష్ కమిషన్ విషం కక్కింది . గోష్ కమిషన్ కెసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది . గోష్ కమిషన్ అంత తప్పుడు నివేదికలు . కాళేశ్వరం ద్వారా లబ్ది పొందిన ప్రజలు కెసిఆర్ కి జై జై లు కొట్టారు . హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో రేవంత్ రెడ్డి కంగు తిన్నాడు . బి ఆర్ ఎస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు ఓపికతో ఉంటుంది .చట్టాన్ని ఎప్పుడు గౌరవం ఇస్తుంది . ఆర్టిసి కార్మికుల సమ్మె డిమాండ్లను ప్రభుత్వం ఆమెదింపచేయాలి . కోర్ట్ న్యాయ వ్యవస్థకు బి ఆర్ ఎస్ సెల్యూట్ చేస్తుంది . వడ్లు కొనే నాధుడే లేడు . ఏమి ఇవ్వలేని చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఎన్ని కేసులు పెట్టిన ఎన్ని కమిషన్ లు వేసిన బి ఆర్ ఎస్ నాయకత్వం పార్టీ కార్యకర్తలు భయపడేది లేదు .
Admin
DNB News