Saturday, 18 April 2026 04:29:32 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు

Date : 18 April 2026 12:28 PM Views : 4

DNB News - తెలంగాణ / : బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు. అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ యాదవ్, తెలిసి కూడా మాట్లాడారు. ఈరోజు బీసీ ధర్మ దీక్ష చేస్తున్న బోడే రామచంద్ర యాదవ్, 2014లో జనసేన పార్టీ బి-ఫారంపై పుంగనూరు నుండి పోటీ చేసిన వ్యక్తి అని తెలుసుకోండి. 2014లో పార్టీ స్థాపించబడినప్పటి నుండి 2024 వరకు పార్టీ అధికారంలో వచ్చేవరకు బీసీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వస్తున్న జనసేన పార్టీ. జనసేన పార్టీ అధికారంలో కి వచ్చిన తర్వాత కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీసీలకు ప్రాధాన్యతనిచ్చిన జనసేన పార్టీ ఊరకనే అవాకులు చవాకులు పేలితే ఊరుకునే పరిస్థితులు లేవు ఒక పార్టీ అధినేత కాదు ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు శ్రీనివాస్ యాదవ్ మా నాయకుడు నేర్పిన సిద్ధాంతం ప్రకారమే మేము నడుస్తాము ఈరోజు ఎవరు ఏమి చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :