Saturday, 01 August 2026 07:13:06 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి. .. మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్.

Date : 07 March 2026 10:51 AM Views : 88

DNB News - తెలంగాణ / : DNB న్యూస్ ఛానల్ సూర్యాపేట జిల్లా కోదాడ రాయల సతీష్ రిపోర్టర్ 6/3/2026 పదవ తరగతి పరీక్షలు సమర్పిస్తున్న సందర్భంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, మోటివేషన్ కల్పించడం కోసం జిల్లా ఎస్పీ నర్సింహ గారి ఆదేశాల మేరకు ఈరోజు మునగాల పోలీసులు మండల పరిధిలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు విద్యార్థినిలకు లక్ష్యాలు సాధించడం అంశంపై అవగాహన కల్పించారు. సందర్భంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం ఏర్పాటు చేసుకుని చదవాలని లక్ష్యం కోసం నిరంతర కృషి సాధన చేయాలని కోరారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న మన విద్యార్థులు ఆందోళన చెందకుండా ఒత్తిడికి గురవ్వకుండా మనసుపెట్టి చదవాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. సందిగ్ధమున్న పాఠ్యాంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని కోరారు. శ్రద్ధతో ఇష్టంతో చదివితే ఏదైనా సాధించవచ్చు అని సూచించారు. పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించి విద్యనుభ్యసిస్తున్న పాఠశాలకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :