Friday, 17 April 2026 03:45:01 PM
# బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్

పాల్వంచలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఇంద్ర మహిళ క్యాంటీన్‌లో ఘనంగా వేడుకలు

Date : 15 April 2026 02:05 PM Views : 83

DNB News - తెలంగాణ / : పాల్వంచలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఇంద్ర మహిళ క్యాంటీన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పూలతో నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు వారసుల ఐక్యవేదిక వ్యవస్థాపకులు వానపాకుల రాంబాబు సారథ్యంలో జరిగింది. కార్యక్రమంలో మహిళా నాయకురాలు పూణెం సీత, సరస్వతి, నక్క లావణ్య, రేణుక, పాయం పాపయ్య దొర, మెంతిని సమ్మయ్య, ఎస్.కె. యాకోబు, డిష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొంటూ, ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు తెలిపారు. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు “జై భీమ్ – జై జై భీమ్” నినాదాలతో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాల్గొన్నవారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు వారసుల ఐక్యవేదిక వ్యవస్థాపకులు వానపాకుల రాంబాబు సారథ్యంలో జరిగింది. కార్యక్రమంలో మహిళా నాయకురాలు పూణెం సీత, సరస్వతి, నక్క లావణ్య, రేణుక, పాయం పాపయ్య దొర, మెంతిని సమ్మయ్య, ఎస్.కె. యాకోబు, డిష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :